కాకినాడ ఎంపీకి సైబర్ షాక్... రూ.92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం . ఎంపీ ఫొటోతో వాట్సాప్లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు . రూ.92 లక్షలు బదిలీ చేసి ఫైనాన్స్ మేనేజర్ . ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సైబర్ ఫ్రాడ్ . కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేసిన పోలీసులు కడలి న్యూస్ :– జనసేన పార్టీ కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్…
.jpeg)