తెలుగు జాతి గౌరవం ‘ఎన్టీఆర్’.. జయహో ‘నాయకా’.. మరపురాని జ్ఞాపకం. తెలుగు సినిమా సామ్రాజ్యానికి చక్రవర్తి నందమూరి తారక రామారావు!
తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి నేడు. ఎన్టీఆర్  తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, సంపూర్ణ రామాయణం వంటి అనేక చిత్రాలలో అజరామర నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారు.…
చిత్రం
షరీఫ్ ను సత్కరించిన విశాఖ ముస్లిం టిడిపి నాయకులు
కడలి న్యూస్ విశాఖపట్నం:– రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారులు ఎంఎ. షరీఫ్ ను విశాఖపట్నం గవర్నర్ బంగ్లాలో తెలుగుదేశం పార్టీ విశాఖ ముస్లిం మైనారిటీ నాయకులు  మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.   ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు షరీఫ్ కు ముస్లింల సమస్యల కోసం వివరించడం జరిగింది. అలాగే పార…
చిత్రం
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు   కడలి న్యూస్, తిరుపతి:-  శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను మే 19న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చ…
చిత్రం
సమాజ హితమే జర్నలిస్టుల లక్ష్యం
యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రావు   కడలి న్యూస్, అనకాపల్లి:– సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తారని, అంకితభావం, దృఢ సంకల్పంతో అనేక ఒత్తుడులను ఎదుర్కొని ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎల్. మోహన్ రా…
చిత్రం
విశాఖలో సేంద్రియ మామిడి పండ్ల మేళా – అరుదైన మామిడి పండ్ల మేళాకు తరలి రండి
– మే 16, 17 తేదీల్లో శని, ఆది వారాలు విశాలాక్షి నగర్ బివికె కళాశాలలో -  పాలెం నేచురల్స్ అశోక్, కార్యదర్శి, గోఆదారిత ప్రకృతి ఆధారిత రైతుల సంఘం   కడలి న్యూస్, విశాఖపట్నం:–  సేంద్రియ మామిడి పండ్ల మేళాను జయప్రదం చేయమని గో ఆదారిత ప్రకృతి ఆధారిత రైతుల సంఘం కార్యదర్శి పాలెం నేచురల్స్ అశోక్ పిలుపునిచ్చార…
చిత్రం
HPCL Jobs 2025: నెలకు రూ.లక్షన్నర జీతంతో హిందూస్థాన్ పెట్రోలియంలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
డిప్లొమా, డిగ్రీ అర్హతతో.. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు మరో వారం రోజులో గడువు ఉంది.. ముంబయిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్…
చిత్రం