ఏ ఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ ఆధునిక పరికరాలతో మరింత బలోపేతం
కడలి న్యూస్, విఖపట్నం:– ఏ.ఎస్.రాజా వాలంటరీ బ్లడ్ సెంటర్‌లో రక్త విభజన ప్రక్రియను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మార్చేందుకు అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. ఇందులో థర్మోఫిషర్ 16-బకెట్ సెంట్రిఫ్యూజ్ (జర్మనీ), మోడరన్ బ్లడ్ కలెక్షన్ మానిటర్, ఆర్కిమీడ్ ఆటోమేటిక్ కాంపోనెంట్ ఎక్స్‌ట్రాక్టర్ ఉన్నాయి. …
చిత్రం
రేపే(జులై12) విశాఖ బీచ్ రోడ్డులో హర్ ఘర్ తిరంగా యాత్ర
కాళీమాత ఆల‌యం నుంచి అట్ట‌హాసంగా ప్రారంభంకానున్న బైక్ ర్యాలీ ప్రజలు, యువ‌త‌ భాగస్వామం కావాల‌ని.. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపు  కడలి న్యూస్, విశాఖపట్నం:– భారత స్వాతంత్ర్యానికి 79 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు చేప‌ట్టిన‌ "హర్ ఘర్ తిరంగా…
చిత్రం
మా డిమాండ్ ఇదే.. మద్దతు తెలపండి: రాహుల్ గాంధీ
👆👆👆Click video  KADALI news:– ఓట్ చోరీ జరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అత్యవసరమన్నారు. ‘పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని EC ని డ…
చిత్రం
రాఖీ ఎప్పటి వరకు ఉంచుకోవాలంటే?
కడలి ఆధ్యాత్మికం రక్షాబంధన్ రోజు కట్టిన రాఖీని దసరా వరకు ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. కనీసం జన్మాష్టమి (ఆగస్టు 16) వరకైనా ధరించాలి. ఆ తర్వాత దానిని నది, చెరువులో నిమజ్జనం చేయాలి. సోదరి ప్రేమకు గుర్తు కాబట్టి దానిని తీసివేసేటప్పుడు ఎలాపడితే అలా తెంచి వేయకూడదు. రాఖీని జాగ్రత్తగా ముడి విప…
చిత్రం
అరకు కాఫీ బ్రాండింగ్ కి టాటా సంస్థతో ఎంఓయూ ఐటీడీఏలతో రబ్బర్, కాఫీ బోర్డులు ఒప్పందాలు
పర్యాటకంలో హోమ్ స్టేల అభివృద్ధికి ముందుకొచ్చిన ఓయో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గిరిజనుల అభివృద్ధికి కుదిరిన 21 ఒప్పందాలు కడలి న్యూస్, పాడేరు:– గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీలకు జీవనోపాధి అవకాశాలు, వ్యవసాయ అభివృద్ధి, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటం లాంటి అంశాల్లో ఏ…
చిత్రం
ఆదివాసీలకు అవకాశాలు కల్పిస్తే అధ్భుతాలు సృష్టిస్తారు – ఆదివాసీలకు అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి
ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం అదనంగా లక్ష ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ టూరిజం క్లస్టర్లుగా అరకు, లంబసింగి, మారేడుమిల్లి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఆదివాసీలకు 54 వేల ఇళ్లు నిర్మిస్తాం రూ.482 కోట్లతో 5 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు రద్దైన జీవో నంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో గిరిజను…
చిత్రం