రుషికొండ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
కడలి న్యూస్, విశాఖపట్నం:– రుషికొండలో గల తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం లో తృతీయ పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులు పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శ క్రవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. సఖల దేవత…
• kadali