కడలి న్యూస్, విశాఖపట్నం:– ఈ నెల 14 నుంచి బీచోడ్డు లోని రుషికొండ శ్రీవారి ఆలయం (అతిదే)లో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఏఈజి జగన్మోహనాచార్యులు తెలిపారు. 4 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయన్నారు. 15 నుంచి 17 వరకు మూడు రోజులు ఉదయం, సాయంత్రం యోగశాలలో హోమాలు, ప్రతి రోజు ఉదయం 10. 30 నుంచి 11.30 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
14 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
• kadali
కడలి న్యూస్, విశాఖపట్నం:– ఈ నెల 14 నుంచి బీచోడ్డు లోని రుషికొండ శ్రీవారి ఆలయం (అతిదే)లో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఏఈజి జగన్మోహనాచార్యులు తెలిపారు. 4 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయన్నారు. 15 నుంచి 17 వరకు మూడు రోజులు ఉదయం, సాయంత్రం యోగశాలలో హోమాలు, ప్రతి రోజు ఉదయం 10. 30 నుంచి 11.30 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
