నేడు విశాఖకు ప్రధాని, సీఎం, Dy సిఎం పవన్


కడలి న్యూస్, విశాఖపట్నం:– రేపు జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు నేడు ప్రధాని మోదీ సా.6.40 గం.కు విశాఖ చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు సా.5.30 గం.కు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ విశాఖ చేరుకుంటారు. రేపు ఉ.6.25 గం.కు యోగాంధ్ర-2025 కార్యక్రమం ప్రారంభమవుతుంది. రికార్డు స్థాయిలో 5 లక్షల మంది ఒకేచోట యోగాసనాలు వేసేలా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ. మేర ఏర్పాట్లు చేశారు.

కామెంట్‌లు